పోలీసుల మరో యాప్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు
- June 07, 2024
హైదరాబాద్: తెలంగాణ పోలీసులకు చెందిన మరో యాప్ను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల తెలంగాణ పోలీస్ హాక్ ఐ యాప్ హ్యాకింగ్ కు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు టీఎస్సీఓపీ యాప్ను సైతం హ్యాక్ చేశారు.
యాప్లను హ్యాక్ చేసి అందులోని డేటాను కేటుగాళ్లు ఆన్ అమ్ముతున్నారు కేటుగాళ్లు. 120 డాలర్లకు తెలంగాణ పోలీసుల డేటా ఇస్తామంంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఆ రెండు యాప్ లలో దాదాపు 12 లక్షల మందికి సంబంధించిన డేటా ఉన్నట్లు తెలుస్తోంది. వారి డేటానే బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు సైబర్ కేటగాళ్లు.
కాగా, జనాలకు సత్వరమే సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ హాక్ ఐ యాప్ హ్యాక్ ను రూపొందించిన విషయం తెలిసిందే. దీని వేదికగా చాలా మంది ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇందులో చాలా మంది పౌరుల ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. హ్యాకర్లను గుర్తించేందుకు పోలీసుులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







