బాంబు దాడులు చేయాలని పాకిస్థాన్ ఆర్మీ ఛీప్ జనరల్
- June 11, 2016
అఫ్ఘానిస్థాన్లోని తెహ్రిక్- ఈ - తాలిబన్ చీఫ్ ముల్లా ఫజుల్లా, ఆ సంస్థ రహస్య స్థావరాలపై బాంబు దాడులు చేయాలని పాకిస్థాన్ ఆర్మీ ఛీప్ జనరల్ రషీల్ షరిఫ్ అమెరికాను కోరారు.అఫ్ఘానిస్థాన్లోని కమాండర్ రిజల్యూట్ సపోర్ట్ మిషన్కు చెందిన జనరల్ జాన్ నికొల్సన్, అఫ్ఘాన్ మరియు పాకిస్థాన్ వ్యవహారాల అమెరికా ప్రత్యేక ప్రతినిధి రిజర్డ్ ఆల్సన్కు మధ్య ఇస్లామాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ ఈ మేరకు కోరారు. అఫ్ఘానిస్థాన్ను కేంద్రంగా చేసుకొని పాక్లో కుట్రకు పాల్పడే వారిని తాము ఉపేక్షించబోమని షరీఫ్ స్సష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్ లో శాంతి స్థాపనకు చైనా, అఫ్ఘాన్, అమెరికాతో కలిసి పనిచేయడానికి పాకిస్థాన్ కట్టుబడి ఉందని షరీఫ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









