23,000 ఫేక్ 'జంజామ్ వాటర్' బాటిల్స్ సీజ్
- June 08, 2024
కువైట్: అమ్మకానికి సిద్ధంగా ఉన్న 23,000 కల్తీ "జంజామ్ వాటర్" బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హవల్లి తనిఖీ నియంత్రణ బృందం హవల్లీ ప్రాంతంలోని ఒక గోదామును సీజ్ చేశామని, కల్తీ "జంజామ్ వాటర్"ని అమ్మకానికి సిద్ధం చేసిన గోదామును సీజ్ చేసినట్టు తెలిపింది. చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..