కువైట్ ఆరోగ్య మంత్రితో భారత రాయబారి చర్చలు
- June 11, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైక.. కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అబ్దుల్ వహాబ్ అల్-అవధీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక చర్చలు జరిపారు. ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాలు మరియు మానవ వనరులతో సహా విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ రంగంలో మరింత సహకారానికి సంబంధించి ముఖ్యమైన అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు









