రెండు ట్రక్కులు డీ కొట్టుకొవడంతో ముగ్గురు ఆసియన్ల మృతి
- June 12, 2016
తాత్కాలిక ట్రక్ మార్గంలో ( TTR ) గురువారం మంఎసైఈద్ మరియు లుసైల్ మధ్య దక్షిణ వైపున రెండు ట్రక్కులు డీ కొన్న ప్రమాదంలో ఆసియా దేశాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు మరియు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు .బాధితుల జాతీయతలు తెలియరాలేదు.
ఈ ట్రక్కులను నడిపే వాటిలో ఒక డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయిన నేపధ్యంలో రహదారి నిలిపి ఉన్న మరో ఇతర వాహనం డీ కొట్టింది. తాకిడి ప్రభావం కారణంగా, ట్రక్కులో ఉన్నకుటుంబసభ్యులను మరణించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







