‘హనుమాన్’ ప్రొడ్యూసర్తో తేజు సినిమా.!
- June 21, 2024
భయంకరమైన యాక్సిడెంట్ తర్వాత కొన్ని నెలలు రెస్ట్ తీసుకుని ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.
ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ‘బ్రో’ సినిమాతోనూ సూపర్ హిట్ కొట్టాడు. అటుపై కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్లో కొన్ని కథలు విన్నాడట.
ఓ కొత్త దర్శకుడు తీసుకొచ్చిన స్టోరీ సాయి ధరమ్ తేజ్కి బాగా నచ్చిందట. వెంటనే ఈ ప్రాజెక్ట్కి కమిట్ అయ్యాడట. ఈ సినిమాకి ‘హనుమాన్’ సినిమాని నిర్మించిన నిరంజన్ రెడ్డి నిర్మించనున్నాడనీ తెలుస్తోంది.
కథా కమామిషు, ఆ కొత్త డైరెక్టర్ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయ్. అలాగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ ఈ రోజు సాయంత్రం కన్ఫామ్ చేయనున్నారట.
అన్ని కలిసొచ్చి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి మంచి హిట్టు కొడితే, అది తేజుకి హ్యాట్రిక్కే అవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం









