షేక్ జాయెద్ రోడ్డులో ఢీకొన్న పలు వాహనాలు..భారీగా ట్రాఫిక్ జామ్
- June 22, 2024
దుబాయ్: షేక్ జాయెద్ రోడ్లో పలు వాహనాలతో కూడిన ప్రమాదం జరిగిందని దుబాయ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. అబుదాబి వైపు వెళ్లే లాస్ట్ ఎగ్జిట్కు ముందు పలు వాహనాలు ఢీకొన్న ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ఇటీవల 2023కి సంబంధించిన రోడ్డు భద్రత గణాంకాలపై 'ఓపెన్ డేటా'ను అప్లోడ్ చేసింది. ఏ రోడ్లు మరియు వీధుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయో గుర్తించింది. దుబాయ్లోని షేక్ జాయెద్ రోడ్ లో జరిగిన ప్రమాదాల్లో 16 మరణాలు, 131 మంది గాయాలతో మొత్తం 147 మందితో మూడవ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







