హజ్ 2024: 1,301 మంది యాత్రికులు మృతి
- June 24, 2024
రియాద్: 2024 హజ్ ఎండల కారణంగా 1,301 మంది మరణించారని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రి ఫహద్ అల్-జలాజెల్ వెల్లడించారు. మరణించిన వారిలో 83 శాతం మంది యాత్రికులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. మరణించిన యాత్రికులలో అనేక మంది వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఉన్నారు. ఇదిలా ఉండగా, సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ హజ్ సీజన్లో హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల గురించి రక్షణకు యాత్రికులు హైడ్రేటెడ్గా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









