కువైట్ లో ఆరవ తరం కెమెరా సిస్టమ్ ప్రారంభం
- June 30, 2024
కువైట్: ట్రాఫిక్ లైట్లు, సిగ్నల్స్ దగ్గర నిబంధనలు అతిక్రమించే వాహనదారుల ఫోటోలను తీయడానికి కువైట్ ఆరవ తరం కెమెరా వ్యవస్థను ప్రారంభించారు. ఆరవ తరం కెమెరాలు సీటు బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతితో మొబైల్ ఫోన్ను ఉపయోగించడం వంటి ఉల్లంఘనలను పర్యవేక్షిస్తాయి. ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించే బాధ్యత ఆపరేషన్స్ యూనిట్కి అప్పగించారు. కంట్రోల్ యూనిట్ ప్రతి గంటకు 100 ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేస్తుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం, రోడ్డుపై దృష్టి పెట్టకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







