ఉద్యోగులపై వేధింపులు.. 6నెలల జైలుశిక్ష, Dh5,000జరిమానా
- June 30, 2024
యూఏఈ: 2021 యొక్క ఫెడరల్ డిక్రీ చట్టం నం. 33, ఉపాధి సంబంధాల నియంత్రణపై ఆర్టికల్ 13(13)కి అనుగుణంగా ఒక సంస్థ యజమాని తప్పనిసరిగా ఉద్యోగికి సురక్షితమైన మరియు సముచితమైన పని వాతావరణాన్ని అందించాలి. ఉపాధి చట్టంలోని ఆర్టికల్ 14(2) లైంగిక, శబ్ద, శారీరక మరియు మానసిక వేధింపులతో సహా వివిధ రకాల వేధింపులను స్పష్టంగా నిషేధించారు. ఈ రకమైన వేధింపులు యజమానులు, ఉన్నతాధికారులు, సహోద్యోగులు లేదా బాధిత ఉద్యోగితో కలిసి ఇలాంటి వేధింపులకు పాల్పడితే.. కనీసం ఆరు నెలల జైలు శిక్ష లేదా 5,000 దిర్హాం వరకు జరిమానా విధించబడుతుంది. పని ప్రదేశంలో లైంగి వేధింపులకు పాల్పడితే మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE)కి ఫిర్యాదు చేయవచ్చని ఆశిష్ మెహతా & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ భాగస్వామి ఆశిష్ మెహతా వెల్లడించారు.
తాజా వార్తలు
- అబ్బాసియా జ్యువెలరీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..!!
- బహ్రెయిన్పై దాడుల వేళ హింసాత్మక ఘటనలు.. 10 మందికి జైలుశిక్ష..!!
- దివంగత ఫాదర్ అమీర్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం..!!
- అజ్మాన్ కార్నిష్ టవర్స్లో భారీ అగ్నిప్రమాదం..తప్పిన ప్రమాదం..!!
- ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్లపై దాడులు..ఒకరు మృతి, ముగ్గురు గల్లంతు..!!
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!
- ఫిఫా వరల్డ్ కప్ సెమీస్లో ఫ్రాన్స్ పై స్పెయిన్ ఘన విజయం
- 77వ వసంతంలోకి అడుగుపెట్టిన దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!







