ప్రాంతీయ భద్రతకు బహ్రెయిన్, సౌదీ చర్యలు..!
- June 30, 2024
మనామా: రాయల్ సౌదీ నావల్ ఫోర్సెస్ యొక్క తూర్పు నౌకాదళాన్ని హిస్ హైనెస్ స్టాఫ్ కమాండర్ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సందర్శించారు. జుబైల్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ నేవల్ బేస్కు చేరుకున్న అనంతరం హెచ్హెచ్ షేక్ ఇసా బిన్ సల్మాన్ను తూర్పు నౌకాదళ కమాండర్, రియర్ అడ్మిరల్ సాజర్ బిన్ రఫీద్ అల్-అనెజీ మరియు పలువురు సీనియర్ ఫ్లీట్ అధికారులు స్వాగతం పలికారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా మధ్య ఉన్న దీర్ఘకాల సంబంధాలను హిస్ హైనెస్ తెలియజేసారు. పరస్పర లక్ష్యాలు, పరస్పర ఆకాంక్షల సాధనకు ఈ సమావేశం ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







