ప్రాంతీయ భద్రతకు బహ్రెయిన్, సౌదీ చర్యలు..!
- June 30, 2024
మనామా: రాయల్ సౌదీ నావల్ ఫోర్సెస్ యొక్క తూర్పు నౌకాదళాన్ని హిస్ హైనెస్ స్టాఫ్ కమాండర్ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సందర్శించారు. జుబైల్లోని కింగ్ అబ్దుల్ అజీజ్ నేవల్ బేస్కు చేరుకున్న అనంతరం హెచ్హెచ్ షేక్ ఇసా బిన్ సల్మాన్ను తూర్పు నౌకాదళ కమాండర్, రియర్ అడ్మిరల్ సాజర్ బిన్ రఫీద్ అల్-అనెజీ మరియు పలువురు సీనియర్ ఫ్లీట్ అధికారులు స్వాగతం పలికారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా మధ్య ఉన్న దీర్ఘకాల సంబంధాలను హిస్ హైనెస్ తెలియజేసారు. పరస్పర లక్ష్యాలు, పరస్పర ఆకాంక్షల సాధనకు ఈ సమావేశం ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!







