షార్జాలో రెసిడెన్షియల్ టవర్ లో అగ్నిప్రమాదం
- July 01, 2024
షార్జా: నివాస భవనంలో మంటలు చెలరేగడంతో నివాసితులు ఖాళీ చేయించారు. షార్జాలోని జమాల్ అబ్దుల్ నాసిర్ స్ట్రీట్లోని రెసిడెన్షియల్ టవర్లో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అనేక పౌర రక్షణ, అంబులెన్స్ మరియు పోలీసు బృందాలు వచ్చాయి. మొత్తం భవనాన్ని ఖాళీ చేయించారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమైన మంటలనుఫైర్ ఫైటర్స్ సకాలంలో నియంత్రించారు. దీంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం, 13 అంతస్తుల భవనంలోని 11వ అంతస్తులో మంటలు చెలరేగాయి.
తాజా వార్తలు
- స్టేట్ రెవెన్యూ చట్టానికి సౌదీ ఆమోదం..విదేశీయులకు కొత్త ట్రైనింగ్ వీసా..!!
- ఫిఫా వరల్డ్ కప్ సెమీస్లో ఫ్రాన్స్ పై స్పెయిన్ ఘన విజయం
- 77వ వసంతంలోకి అడుగుపెట్టిన దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్
- సెప్టెంబర్ తో ముగియనున్న దుబాయ్ మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్..!!
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ







