షార్జాలో రెసిడెన్షియల్ టవర్ లో అగ్నిప్రమాదం
- July 01, 2024
షార్జా: నివాస భవనంలో మంటలు చెలరేగడంతో నివాసితులు ఖాళీ చేయించారు. షార్జాలోని జమాల్ అబ్దుల్ నాసిర్ స్ట్రీట్లోని రెసిడెన్షియల్ టవర్లో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అనేక పౌర రక్షణ, అంబులెన్స్ మరియు పోలీసు బృందాలు వచ్చాయి. మొత్తం భవనాన్ని ఖాళీ చేయించారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమైన మంటలనుఫైర్ ఫైటర్స్ సకాలంలో నియంత్రించారు. దీంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం, 13 అంతస్తుల భవనంలోని 11వ అంతస్తులో మంటలు చెలరేగాయి.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







