షార్జాలో రెసిడెన్షియల్ టవర్ లో అగ్నిప్రమాదం
- July 01, 2024
షార్జా: నివాస భవనంలో మంటలు చెలరేగడంతో నివాసితులు ఖాళీ చేయించారు. షార్జాలోని జమాల్ అబ్దుల్ నాసిర్ స్ట్రీట్లోని రెసిడెన్షియల్ టవర్లో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అనేక పౌర రక్షణ, అంబులెన్స్ మరియు పోలీసు బృందాలు వచ్చాయి. మొత్తం భవనాన్ని ఖాళీ చేయించారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమైన మంటలనుఫైర్ ఫైటర్స్ సకాలంలో నియంత్రించారు. దీంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం, 13 అంతస్తుల భవనంలోని 11వ అంతస్తులో మంటలు చెలరేగాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









