షార్జాలో రెసిడెన్షియల్ టవర్ లో అగ్నిప్రమాదం
- July 01, 2024
షార్జా: నివాస భవనంలో మంటలు చెలరేగడంతో నివాసితులు ఖాళీ చేయించారు. షార్జాలోని జమాల్ అబ్దుల్ నాసిర్ స్ట్రీట్లోని రెసిడెన్షియల్ టవర్లో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అనేక పౌర రక్షణ, అంబులెన్స్ మరియు పోలీసు బృందాలు వచ్చాయి. మొత్తం భవనాన్ని ఖాళీ చేయించారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమైన మంటలనుఫైర్ ఫైటర్స్ సకాలంలో నియంత్రించారు. దీంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం, 13 అంతస్తుల భవనంలోని 11వ అంతస్తులో మంటలు చెలరేగాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్లో భారతీయులకు హై అలర్ట్
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రియాద్లో రాజమండ్రి దంపతుల హత్య
- అమెరికాలో AI ప్రకంపనలు..
- మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- కువైట్ జాతీయ దినోత్సవం..అద్భుతమైన వైమానిక ప్రదర్శన..!!









