కువైట్ చేపల పేరుతో మోసాలు.. దుకాణాలు సీజ్
- July 01, 2024
కువైట్: కువైట్ లో ఫుడ్ సంబంధిత సమస్యలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా చేపల స్టాళ్లలపై దాడులు చేపట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ అత్యవసర బృందం రెండు చేపల దుకాణాలను మూసివేసింది. పాకిస్తాన్ మూలానికి చెందిన "షామ్" చేపలను కువైట్ మూలానికి చెందినదిగా చెబుతూ విక్రయించడం ద్వారా స్టాల్ యజమానులు వాణిజ్యపరమైన మోసానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్
- 63 ఇరానియన్ క్షిపణులు, 11 డ్రోన్లను అడ్డుకున్నాము: ఖతార్
- యూఏఈలో మార్చి 2 నుంచి 4వరకు రిమోట్ లెర్నింగ్..!!
- అక్రమ లైవ్ స్ట్రీమ్ల పై సీరియస్..ఇద్దరు అరెస్టు..!!
- విమాన సర్వీసులు నిలిపివేత..ప్రయాణికుల్లో నిరాశ..!!
- బయలుదేరిన గంటలోనే రిటర్న్..ప్రయాణికుల్లో ఆందోళన..!!
- కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!
- అమీర్ తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్లకు క్రౌన్ ప్రిన్స్ సంఘీభావం..!!
- జెబెల్ అలీ పోర్టు ఫైర్ వైరల్ వీడియో ఫేక్..!!









