కువైట్ చేపల పేరుతో మోసాలు.. దుకాణాలు సీజ్
- July 01, 2024
కువైట్: కువైట్ లో ఫుడ్ సంబంధిత సమస్యలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా చేపల స్టాళ్లలపై దాడులు చేపట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ అత్యవసర బృందం రెండు చేపల దుకాణాలను మూసివేసింది. పాకిస్తాన్ మూలానికి చెందిన "షామ్" చేపలను కువైట్ మూలానికి చెందినదిగా చెబుతూ విక్రయించడం ద్వారా స్టాల్ యజమానులు వాణిజ్యపరమైన మోసానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం









