ఒమన్ లో 130కి పైగా వాణిజ్య సంస్థలకు నోటీసులు
- July 03, 2024
మస్కట్: ఖరీఫ్ ధోఫర్ 2024 సీజన్ నేపథ్యంలో వాణిజ్య పరిశ్రమలు ప్రమోషన్ మంత్రిత్వ శాఖ తనిఖీ విభాగం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతోంది. దుకాణాలు మరియు ఫిల్లింగ్ స్టేషన్లపై దాడులు నిర్వహించింది. నిబంధనల ప్రకారం.. ఎలక్ట్రానిక్ చెల్లింపు పరికరాన్ని అందించడంలో విఫలమైన 131 వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేశారు. మంత్రిత్వ శాఖ తనిఖీ విభాగం ఆడమ్-హైమా-తుమ్రైత్ లైన్, మహౌత్ సలాలా రోడ్ మరియు దోఫర్ గవర్నరేట్లో ఉన్న అనేక ఇంధన స్టేషన్లను సందర్శించింది. మొత్తం 59 గ్యాస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ప్రమాణాలు పాటించడంలో విఫలమైనందుకు 10 స్టేషన్లకు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్
- వీసా బాధలు ఇక లేవు: భారతీయుల కోసం ఫ్రాన్స్ కీలక నిర్ణయం!
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం









