ఒమన్ లో 130కి పైగా వాణిజ్య సంస్థలకు నోటీసులు
- July 03, 2024
మస్కట్: ఖరీఫ్ ధోఫర్ 2024 సీజన్ నేపథ్యంలో వాణిజ్య పరిశ్రమలు ప్రమోషన్ మంత్రిత్వ శాఖ తనిఖీ విభాగం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతోంది. దుకాణాలు మరియు ఫిల్లింగ్ స్టేషన్లపై దాడులు నిర్వహించింది. నిబంధనల ప్రకారం.. ఎలక్ట్రానిక్ చెల్లింపు పరికరాన్ని అందించడంలో విఫలమైన 131 వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేశారు. మంత్రిత్వ శాఖ తనిఖీ విభాగం ఆడమ్-హైమా-తుమ్రైత్ లైన్, మహౌత్ సలాలా రోడ్ మరియు దోఫర్ గవర్నరేట్లో ఉన్న అనేక ఇంధన స్టేషన్లను సందర్శించింది. మొత్తం 59 గ్యాస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ప్రమాణాలు పాటించడంలో విఫలమైనందుకు 10 స్టేషన్లకు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్









