ఒమన్ లో 130కి పైగా వాణిజ్య సంస్థలకు నోటీసులు
- July 03, 2024
మస్కట్: ఖరీఫ్ ధోఫర్ 2024 సీజన్ నేపథ్యంలో వాణిజ్య పరిశ్రమలు ప్రమోషన్ మంత్రిత్వ శాఖ తనిఖీ విభాగం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతోంది. దుకాణాలు మరియు ఫిల్లింగ్ స్టేషన్లపై దాడులు నిర్వహించింది. నిబంధనల ప్రకారం.. ఎలక్ట్రానిక్ చెల్లింపు పరికరాన్ని అందించడంలో విఫలమైన 131 వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేశారు. మంత్రిత్వ శాఖ తనిఖీ విభాగం ఆడమ్-హైమా-తుమ్రైత్ లైన్, మహౌత్ సలాలా రోడ్ మరియు దోఫర్ గవర్నరేట్లో ఉన్న అనేక ఇంధన స్టేషన్లను సందర్శించింది. మొత్తం 59 గ్యాస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ప్రమాణాలు పాటించడంలో విఫలమైనందుకు 10 స్టేషన్లకు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







