ఒమన్ లో 130కి పైగా వాణిజ్య సంస్థలకు నోటీసులు
- July 03, 2024
మస్కట్: ఖరీఫ్ ధోఫర్ 2024 సీజన్ నేపథ్యంలో వాణిజ్య పరిశ్రమలు ప్రమోషన్ మంత్రిత్వ శాఖ తనిఖీ విభాగం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతోంది. దుకాణాలు మరియు ఫిల్లింగ్ స్టేషన్లపై దాడులు నిర్వహించింది. నిబంధనల ప్రకారం.. ఎలక్ట్రానిక్ చెల్లింపు పరికరాన్ని అందించడంలో విఫలమైన 131 వాణిజ్య సంస్థలకు నోటీసులు జారీ చేశారు. మంత్రిత్వ శాఖ తనిఖీ విభాగం ఆడమ్-హైమా-తుమ్రైత్ లైన్, మహౌత్ సలాలా రోడ్ మరియు దోఫర్ గవర్నరేట్లో ఉన్న అనేక ఇంధన స్టేషన్లను సందర్శించింది. మొత్తం 59 గ్యాస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ప్రమాణాలు పాటించడంలో విఫలమైనందుకు 10 స్టేషన్లకు హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







