విద్వేషాలు రెచ్చగొట్టినందుకు.. ఖతార్లో నలుగురు అరెస్ట్
- July 09, 2024
దోహా: కమ్యూనిటీ సభ్యుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టిన ఆరోపణలపై నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) అధికారులు వెల్లడించారు. దేశద్రోహం, ద్వేషం, జాత్యహంకారాన్ని ప్రేరేపించడం లేదా సమాజాన్ని తప్పుదోవ పట్టించడం, దేశ భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించడం వంటి వాటిలో ప్రమేయం ఉన్నట్లు రుజువైన ఎవరినైనా వదలమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









