విద్వేషాలు రెచ్చగొట్టినందుకు.. ఖతార్లో నలుగురు అరెస్ట్
- July 09, 2024
దోహా: కమ్యూనిటీ సభ్యుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టిన ఆరోపణలపై నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) అధికారులు వెల్లడించారు. దేశద్రోహం, ద్వేషం, జాత్యహంకారాన్ని ప్రేరేపించడం లేదా సమాజాన్ని తప్పుదోవ పట్టించడం, దేశ భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించడం వంటి వాటిలో ప్రమేయం ఉన్నట్లు రుజువైన ఎవరినైనా వదలమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







