విద్వేషాలు రెచ్చగొట్టినందుకు.. ఖతార్లో నలుగురు అరెస్ట్
- July 09, 2024
దోహా: కమ్యూనిటీ సభ్యుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టిన ఆరోపణలపై నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) అధికారులు వెల్లడించారు. దేశద్రోహం, ద్వేషం, జాత్యహంకారాన్ని ప్రేరేపించడం లేదా సమాజాన్ని తప్పుదోవ పట్టించడం, దేశ భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించడం వంటి వాటిలో ప్రమేయం ఉన్నట్లు రుజువైన ఎవరినైనా వదలమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









