షార్జా మీడియా కౌన్సిల్ ఏర్పాటు..డిక్రీ జారీ
- July 13, 2024
యూఏఈ: షార్జా డిప్యూటీ పాలకుడు షేక్ సుల్తాన్ బిన్ అహ్మద్ అల్ ఖాసిమి అధ్యక్షతన షార్జా మీడియా కౌన్సిల్ (SMC) ఏర్పాటు కానుంది. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు అయిన హిస్ హైనెస్ డా. షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఎమిరి డిక్రీని జారీ చేశారు. కౌన్సిల్ సభ్యులుగా మహమ్మద్ హసన్ ఖలాఫ్ - షార్జా బ్రాడ్కాస్టింగ్ అథారిటీ డైరెక్టర్ జనరల్, తారిక్ సయీద్ అల్లాయ్ - షార్జా ప్రభుత్వ మీడియా బ్యూరో డైరెక్టర్ జనరల్, హసన్ యాకూబ్ అల్ మన్సూరీ - షార్జా మీడియా కౌన్సిల్ సెక్రటరీ జనరల్, రషీద్ అబ్దుల్లా అల్ ఒబెద్ – షార్జా మీడియా సిటీ డైరెక్టర్ (షామ్స్), సేలం అలీ హమద్ అల్ ఘైతీ – షార్జా బ్రాడ్కాస్టింగ్ అథారిటీ డైరెక్టర్, అలియా అల్ సువైదీ – షార్జా గవర్నమెంట్ మీడియా బ్యూరో డైరెక్టర్, హెస్సా అబ్దుల్లా అల్ హమ్మదీ – షార్జా మీడియా అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ కౌన్సిల్ గా నియమితులయ్యారు. కౌన్సిల్లో సభ్యత్వం పదవీకాలం నాలుగు సంవత్సరాలు అని డిక్రీలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!









