షార్జా మీడియా కౌన్సిల్ ఏర్పాటు..డిక్రీ జారీ
- July 13, 2024
యూఏఈ: షార్జా డిప్యూటీ పాలకుడు షేక్ సుల్తాన్ బిన్ అహ్మద్ అల్ ఖాసిమి అధ్యక్షతన షార్జా మీడియా కౌన్సిల్ (SMC) ఏర్పాటు కానుంది. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు అయిన హిస్ హైనెస్ డా. షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఎమిరి డిక్రీని జారీ చేశారు. కౌన్సిల్ సభ్యులుగా మహమ్మద్ హసన్ ఖలాఫ్ - షార్జా బ్రాడ్కాస్టింగ్ అథారిటీ డైరెక్టర్ జనరల్, తారిక్ సయీద్ అల్లాయ్ - షార్జా ప్రభుత్వ మీడియా బ్యూరో డైరెక్టర్ జనరల్, హసన్ యాకూబ్ అల్ మన్సూరీ - షార్జా మీడియా కౌన్సిల్ సెక్రటరీ జనరల్, రషీద్ అబ్దుల్లా అల్ ఒబెద్ – షార్జా మీడియా సిటీ డైరెక్టర్ (షామ్స్), సేలం అలీ హమద్ అల్ ఘైతీ – షార్జా బ్రాడ్కాస్టింగ్ అథారిటీ డైరెక్టర్, అలియా అల్ సువైదీ – షార్జా గవర్నమెంట్ మీడియా బ్యూరో డైరెక్టర్, హెస్సా అబ్దుల్లా అల్ హమ్మదీ – షార్జా మీడియా అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ కౌన్సిల్ గా నియమితులయ్యారు. కౌన్సిల్లో సభ్యత్వం పదవీకాలం నాలుగు సంవత్సరాలు అని డిక్రీలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







