రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకలు
- June 14, 2016
రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని మసీదులు, ఈద్గాల వద్ద ఏర్పాట్లు చేయాలని సూచించారు. రంజాన్ ఏర్పాట్లపై ఈరోజు ఆయన అధికారులతో సమీక్షించారు.
రంజాన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఇఫ్తార్ విందు నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ నెల 26న నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో తాను పాల్గొంటానని తెలిపారు. ఈనెల 17 నుంచి 22 వరకు నగరంలోని 100 ప్రాంతాల్లో, జిల్లాల్లోని 95 నియోజకవర్గాల్లో సుమారు 2లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు వస్త్రాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







