బంగారం స్మగ్లింగ్.. 8 మంది విదేశీయులు అరెస్ట్
- July 19, 2024
దోహా: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఖతార్ నుండి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నది. వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దేశం విడిచి వెళ్లబోతున్న వ్యక్తులను అధికారులు ఎలా గుర్తించి పట్టుకున్నారో తెలిపే వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వారి వద్ద నుంచి బంగారం, నగదు, నగలు, మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









