బంగారం స్మగ్లింగ్.. 8 మంది విదేశీయులు అరెస్ట్
- July 19, 2024
దోహా: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఖతార్ నుండి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నది. వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దేశం విడిచి వెళ్లబోతున్న వ్యక్తులను అధికారులు ఎలా గుర్తించి పట్టుకున్నారో తెలిపే వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వారి వద్ద నుంచి బంగారం, నగదు, నగలు, మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









