బంగారం స్మగ్లింగ్.. 8 మంది విదేశీయులు అరెస్ట్
- July 19, 2024
దోహా: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఖతార్ నుండి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నది. వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దేశం విడిచి వెళ్లబోతున్న వ్యక్తులను అధికారులు ఎలా గుర్తించి పట్టుకున్నారో తెలిపే వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వారి వద్ద నుంచి బంగారం, నగదు, నగలు, మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







