బహ్రెయిన్ రాజుకు సందేశం పంపిన HM సుల్తాన్
- July 19, 2024
మనామా: బహ్రెయిన్ రాజ్యం రాజు హమద్ బిన్ ఇస్సా అల్ ఖలీఫాకు హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ లిఖితపూర్వక సందేశాన్ని పంపారు. ద్వైపాక్షిక సంబంధాలు మరియు వాటిని పెంపొందించే మార్గాలు, అనేక కీలక అంశాల గురించి అందులో పేర్కొన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. మనామాలోని అల్ సఫ్రియా ప్యాలెస్లో బహ్రెయిన్లోని ఒమన్ రాయబారి సయ్యద్ ఫైసల్ హరిబ్ అల్ బుసాయిదీని కలుసుకున్న సందర్భంగా సందేశాన్ని రాజుకు అందజేశారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







