‘షూట్ ఎట్ సైట్’ ఆదేశించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
- July 21, 2024
ఢాకా: బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త రిజర్వేషన్ కోటాలను విధించడానికి నిరసనగా విద్యార్థులు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చడంతో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.తాజాగా కర్ఫ్యూని ధిక్కరించిన వారిపై ‘షూట్ ఎట్ సైట్’ ఆదేశాలు జారీ చేసింది.సైన్యాన్ని మోహరించింది.పోలీసుల కాల్పుల్లో ఇప్పటివరకు 115 మంది మరణించారు.
శనివారం మధ్యాహ్నం కొంత సేపు కర్ఫ్యూని సడలించింది.అయితే ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది.సమావేశాలు, సభలపై నిషేధం విధించింది.దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ను నిషేధించింది.దీంతో ఢాకా ట్రిబ్యూన్, డైలీ స్టార్తో సహా ప్రధాన వార్తాపత్రికలు తమ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఆప్ డేట్ చేయలేకపోయాయి.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







