‘షూట్ ఎట్ సైట్’ ఆదేశించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
- July 21, 2024
ఢాకా: బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త రిజర్వేషన్ కోటాలను విధించడానికి నిరసనగా విద్యార్థులు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చడంతో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.తాజాగా కర్ఫ్యూని ధిక్కరించిన వారిపై ‘షూట్ ఎట్ సైట్’ ఆదేశాలు జారీ చేసింది.సైన్యాన్ని మోహరించింది.పోలీసుల కాల్పుల్లో ఇప్పటివరకు 115 మంది మరణించారు.
శనివారం మధ్యాహ్నం కొంత సేపు కర్ఫ్యూని సడలించింది.అయితే ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది.సమావేశాలు, సభలపై నిషేధం విధించింది.దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ను నిషేధించింది.దీంతో ఢాకా ట్రిబ్యూన్, డైలీ స్టార్తో సహా ప్రధాన వార్తాపత్రికలు తమ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఆప్ డేట్ చేయలేకపోయాయి.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







