ఎమిరేట్స్ భద్రతను కాపాడాలి..నివాసితులకు అధ్యక్షుడు పిలుపు
- July 22, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లో భద్రతను కాపాడాలని యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నివాసితులకు పిలుపునిచ్చారు. భద్రతా చర్యలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఎమిరేట్స్ లో శాంతి మరియు సహనం సూత్రాల అమలును ప్రోత్సహించారు. "యూఏఈలో 200 కంటే ఎక్కువ జాతీయులు పక్కపక్కనే నివసిస్తున్నారు. అందరూ కొనసాగుతున్న దేశ అభివృద్ధికి దోహదపడుతున్నారు." అని ట్వీట్ చేశారు. ఎమిరేట్స్లో మెరుగైన జీవితం, అవకాశాలను కోరుతూ వివిధ దేశాల నుండి వచ్చిన విభిన్న నివాసితుల వస్తుంటారని, వారందరికి యూఏఈ ఆతిథ్యం ఇస్తుందని, చాలామంది దీనిని వారి 'రెండవ ఇల్లు' అని భావిస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!







