ఎమిరేట్స్ భద్రతను కాపాడాలి..నివాసితులకు అధ్యక్షుడు పిలుపు
- July 22, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లో భద్రతను కాపాడాలని యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నివాసితులకు పిలుపునిచ్చారు. భద్రతా చర్యలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఎమిరేట్స్ లో శాంతి మరియు సహనం సూత్రాల అమలును ప్రోత్సహించారు. "యూఏఈలో 200 కంటే ఎక్కువ జాతీయులు పక్కపక్కనే నివసిస్తున్నారు. అందరూ కొనసాగుతున్న దేశ అభివృద్ధికి దోహదపడుతున్నారు." అని ట్వీట్ చేశారు. ఎమిరేట్స్లో మెరుగైన జీవితం, అవకాశాలను కోరుతూ వివిధ దేశాల నుండి వచ్చిన విభిన్న నివాసితుల వస్తుంటారని, వారందరికి యూఏఈ ఆతిథ్యం ఇస్తుందని, చాలామంది దీనిని వారి 'రెండవ ఇల్లు' అని భావిస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









