ఎమిరేట్స్ భద్రతను కాపాడాలి..నివాసితులకు అధ్యక్షుడు పిలుపు
- July 22, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లో భద్రతను కాపాడాలని యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నివాసితులకు పిలుపునిచ్చారు. భద్రతా చర్యలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఎమిరేట్స్ లో శాంతి మరియు సహనం సూత్రాల అమలును ప్రోత్సహించారు. "యూఏఈలో 200 కంటే ఎక్కువ జాతీయులు పక్కపక్కనే నివసిస్తున్నారు. అందరూ కొనసాగుతున్న దేశ అభివృద్ధికి దోహదపడుతున్నారు." అని ట్వీట్ చేశారు. ఎమిరేట్స్లో మెరుగైన జీవితం, అవకాశాలను కోరుతూ వివిధ దేశాల నుండి వచ్చిన విభిన్న నివాసితుల వస్తుంటారని, వారందరికి యూఏఈ ఆతిథ్యం ఇస్తుందని, చాలామంది దీనిని వారి 'రెండవ ఇల్లు' అని భావిస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







