బహ్రెయిన్, యూఏఈ సంబంధాలు బలోపేతం..!
- July 23, 2024
మనామా: అన్ని స్థాయిలలో సంబంధాలను,సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాల గురించి హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చర్చించారు. అబుదాబిలోని షేక్ మహ్మద్ నివాసంలో వారి సమావేశం జరిగింది. ఇందులో యూఏఈ, బహ్రెయిన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్నసోదర సంబంధాలను ప్రతిబింబించేలా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాల్లో సుస్థిర అభివృద్ధిని పెంపొందించడంలో వారి పరస్పర ఆసక్తిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









