బహ్రెయిన్, యూఏఈ సంబంధాలు బలోపేతం..!
- July 23, 2024
మనామా: అన్ని స్థాయిలలో సంబంధాలను,సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాల గురించి హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చర్చించారు. అబుదాబిలోని షేక్ మహ్మద్ నివాసంలో వారి సమావేశం జరిగింది. ఇందులో యూఏఈ, బహ్రెయిన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్నసోదర సంబంధాలను ప్రతిబింబించేలా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాల్లో సుస్థిర అభివృద్ధిని పెంపొందించడంలో వారి పరస్పర ఆసక్తిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









