బహ్రెయిన్, యూఏఈ సంబంధాలు బలోపేతం..!
- July 23, 2024
మనామా: అన్ని స్థాయిలలో సంబంధాలను,సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాల గురించి హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చర్చించారు. అబుదాబిలోని షేక్ మహ్మద్ నివాసంలో వారి సమావేశం జరిగింది. ఇందులో యూఏఈ, బహ్రెయిన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్నసోదర సంబంధాలను ప్రతిబింబించేలా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాల్లో సుస్థిర అభివృద్ధిని పెంపొందించడంలో వారి పరస్పర ఆసక్తిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







