ఫోటో తీసినందుకు ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- July 24, 2024
కువైట్: ముత్లా ప్రాంతంలోని నిషేధిత సౌకర్యం లోపల ఫోటోలు తీసిన ఇద్దరు ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అధికారిక నివేదిక ప్రకారం, ఇద్దరు ప్రవాసులు ఈ సదుపాయంలోకి ప్రవేశించారు. సెక్యూరిటీ గమనించి వారి చర్యలను అంతర్గత మంత్రిత్వ శాఖకు నివేదించారు. వారి మొబైల్ పరికరాలు జప్తు చేసి నిషేధిత ప్రాంతంలో అనధికారిక ప్రవేశం, చిత్రీకరణ కోసం దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత సౌకర్యంలోకి ప్రవేశించినందుకు వారిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







