ఫోటో తీసినందుకు ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- July 24, 2024
కువైట్: ముత్లా ప్రాంతంలోని నిషేధిత సౌకర్యం లోపల ఫోటోలు తీసిన ఇద్దరు ప్రవాసులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అధికారిక నివేదిక ప్రకారం, ఇద్దరు ప్రవాసులు ఈ సదుపాయంలోకి ప్రవేశించారు. సెక్యూరిటీ గమనించి వారి చర్యలను అంతర్గత మంత్రిత్వ శాఖకు నివేదించారు. వారి మొబైల్ పరికరాలు జప్తు చేసి నిషేధిత ప్రాంతంలో అనధికారిక ప్రవేశం, చిత్రీకరణ కోసం దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత సౌకర్యంలోకి ప్రవేశించినందుకు వారిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







