విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!
- July 26, 2024
కువైట్: ఫర్వానియాలోని ఓ భవనం పైకప్పుపై 30 ఏళ్ల భారతీయ ప్రవాసుడి మృతదేహం లభ్యమైంది. అధికారిక నివేదికల ప్రకారం. అతడి శరీరంపై గాయాలను గుర్తించారు. సంఘటన గురువారం రాత్రి కార్మికులు నివసించే భవనంలో జరిగింది. సమాచారం అందగానే పోలీసులు మరియు ఫోరెన్సిక్ సాక్ష్యాధార బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. త్వరలోనే నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకుంటావని పోలీస్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









