విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!
- July 26, 2024
కువైట్: ఫర్వానియాలోని ఓ భవనం పైకప్పుపై 30 ఏళ్ల భారతీయ ప్రవాసుడి మృతదేహం లభ్యమైంది. అధికారిక నివేదికల ప్రకారం. అతడి శరీరంపై గాయాలను గుర్తించారు. సంఘటన గురువారం రాత్రి కార్మికులు నివసించే భవనంలో జరిగింది. సమాచారం అందగానే పోలీసులు మరియు ఫోరెన్సిక్ సాక్ష్యాధార బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. త్వరలోనే నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకుంటావని పోలీస్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









