ఆర్డియాలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన బస్సులు..!
- July 28, 2024
కువైట్: అల్-అర్దియా ఇండస్ట్రియల్ ఏరియాలోని బహిరంగ మైదానంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో అక్కడ నిలిపి ఉంచిన అనేక బస్సులు మంటలకు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టానికి సంబంధించి విచారణ సాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







