ఆర్డియాలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన బస్సులు..!
- July 28, 2024
కువైట్: అల్-అర్దియా ఇండస్ట్రియల్ ఏరియాలోని బహిరంగ మైదానంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో అక్కడ నిలిపి ఉంచిన అనేక బస్సులు మంటలకు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టానికి సంబంధించి విచారణ సాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership







