రెండవ త్రైమాసికంలో 11,680 వాణిజ్య లైసెన్స్లు జారీ..MoCI
- August 03, 2024
దోహా: వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో (Q2) 3,974 వాణిజ్య రిజిస్ట్రేషన్లు మరియు 11,680 వాణిజ్య లైసెన్స్లను జారీ చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వాణిజ్య రంగం అధికారిక డేటా తెలిపింది. అదే సమయంలో వాణిజ్య రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం అభ్యర్థనలు 10,334కి చేరుకున్నాయని మంత్రిత్వ శాఖ X ఖాతాలో వెల్లడించింది.
Q2లో మంత్రిత్వ శాఖ వాణిజ్య రంగం స్థానికంగా 284 పేటెంట్ దరఖాస్తులను దాఖలు చేసింది.అదే సమయంలో 2,485 ట్రేడ్మార్క్ దరఖాస్తులు దాఖలు చేయబడ్డాయి. నమోదిత ట్రేడ్మార్క్ల సంఖ్య మొత్తం 1, 351గా ఉంది. 100 శాతం యాజమాన్యంతో విదేశీ పెట్టుబడి కంపెనీల సంఖ్య 391 వద్ద ఉంది. ఇటీవల MoCI అంతర్గత మంత్రిత్వ శాఖ సహకారంతో సింగిల్ విండో ప్లాట్ఫారమ్ ద్వారా స్థాపన నమోదు కోసం ఆటోమేటిక్ రెన్యూవల్ సేవను ప్రారంభించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్లో సముద్ర ఉద్రిక్తతల పై 40కి పైగా దేశాలు ఆందోళన..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 చొప్పున గెలిచిన ఐదుగురు..!!
- ప్రాంతీయ పరిణామాలను సమీక్షించిన అమీర్, ఇటలీ పీఎం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 59 రకాల మాదక ద్రవ్యాలు స్వాధీనం..!!
- డ్రోన్ల అమ్మకం, పంపిణీ పై కువైట్ నిషేధం..!!
- మోసపూరిత బీమా కంపెనీలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..!!
- సహమ్లో ఇద్దరిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్









