రెండవ త్రైమాసికంలో 11,680 వాణిజ్య లైసెన్స్లు జారీ..MoCI
- August 03, 2024
దోహా: వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో (Q2) 3,974 వాణిజ్య రిజిస్ట్రేషన్లు మరియు 11,680 వాణిజ్య లైసెన్స్లను జారీ చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వాణిజ్య రంగం అధికారిక డేటా తెలిపింది. అదే సమయంలో వాణిజ్య రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం అభ్యర్థనలు 10,334కి చేరుకున్నాయని మంత్రిత్వ శాఖ X ఖాతాలో వెల్లడించింది.
Q2లో మంత్రిత్వ శాఖ వాణిజ్య రంగం స్థానికంగా 284 పేటెంట్ దరఖాస్తులను దాఖలు చేసింది.అదే సమయంలో 2,485 ట్రేడ్మార్క్ దరఖాస్తులు దాఖలు చేయబడ్డాయి. నమోదిత ట్రేడ్మార్క్ల సంఖ్య మొత్తం 1, 351గా ఉంది. 100 శాతం యాజమాన్యంతో విదేశీ పెట్టుబడి కంపెనీల సంఖ్య 391 వద్ద ఉంది. ఇటీవల MoCI అంతర్గత మంత్రిత్వ శాఖ సహకారంతో సింగిల్ విండో ప్లాట్ఫారమ్ ద్వారా స్థాపన నమోదు కోసం ఆటోమేటిక్ రెన్యూవల్ సేవను ప్రారంభించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







