రెండవ త్రైమాసికంలో 11,680 వాణిజ్య లైసెన్స్లు జారీ..MoCI
- August 03, 2024
దోహా: వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో (Q2) 3,974 వాణిజ్య రిజిస్ట్రేషన్లు మరియు 11,680 వాణిజ్య లైసెన్స్లను జారీ చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వాణిజ్య రంగం అధికారిక డేటా తెలిపింది. అదే సమయంలో వాణిజ్య రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం అభ్యర్థనలు 10,334కి చేరుకున్నాయని మంత్రిత్వ శాఖ X ఖాతాలో వెల్లడించింది.
Q2లో మంత్రిత్వ శాఖ వాణిజ్య రంగం స్థానికంగా 284 పేటెంట్ దరఖాస్తులను దాఖలు చేసింది.అదే సమయంలో 2,485 ట్రేడ్మార్క్ దరఖాస్తులు దాఖలు చేయబడ్డాయి. నమోదిత ట్రేడ్మార్క్ల సంఖ్య మొత్తం 1, 351గా ఉంది. 100 శాతం యాజమాన్యంతో విదేశీ పెట్టుబడి కంపెనీల సంఖ్య 391 వద్ద ఉంది. ఇటీవల MoCI అంతర్గత మంత్రిత్వ శాఖ సహకారంతో సింగిల్ విండో ప్లాట్ఫారమ్ ద్వారా స్థాపన నమోదు కోసం ఆటోమేటిక్ రెన్యూవల్ సేవను ప్రారంభించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు







