బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా..
- August 05, 2024
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆర్మీ హెచ్చరికలతో షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. రిజర్వేషన్ల విషయంలో బంగ్లాదేశ్ లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లలో వంద మందికి పైగా మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి..
రిజర్వేషన్ల కోసం బంగ్లాదేశ్ లో గత కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రధాని హసీనా రాజీనామా డిమాండ్ తో నిరసనకారులు రోడ్డెక్కారు. క్రమక్రమంగా ఆ అల్లర్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నిరసనల్లో వందల మంది (300 మందికి పైగా అని అధికారిక సమాచారం) మరణించారు. మరోవైపు.. బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆమె సోదరితో కలిసి భారత్ లో ఆశ్రయం కోసం వస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి