మచిలీపట్నం-తిరుపతి రైలు కు కసరత్తు: ఎంపీ బాలశౌరి
- August 07, 2024
అమరావతి: మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి మేరకు మచిలీపట్నం నుంచి తిరుపతికి వెళ్ళేందుకు రైలుని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన రైల్వే ఉన్నతాధికారులు. నేటి రాత్రి నుండే ఈ సదుపాయాన్ని పునరుద్దరించిన రైల్వే అధికారులు.
ఈ సౌకర్యాన్ని ఎంతమంది ప్రయాణీకులు వినియోగించుకుంటారో తెలుసుకోడానికి ఈరోజు మరియు 9వ తేదీన ఈ రైలుని నడపబోతున్నారు. దీనిని బట్టి తిరుపతి రైలు సర్వీస్ ని కొనసాగించనున్నారు. నూతన భోగీలతో ఇప్పటికే మచిలీపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకున్న తిరుపతి వెళ్లే రైలు.
ఇటీవల గన్నవరం నుంచి ముంబయి నగరానికి ఫ్లైట్ వేయించిన ఎంపీ బాలశౌరి; నేడు మచిలీపట్నం - తిరుపతి, ఈనెల 11 నుంచి మచిలీపట్నం - విశాఖపట్నంకి రైలు సర్వీసులను పునరుద్దరించి ప్రజల మన్నలను అందుకుంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







