మచిలీపట్నం-తిరుపతి రైలు కు కసరత్తు: ఎంపీ బాలశౌరి
- August 07, 2024
అమరావతి: మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి మేరకు మచిలీపట్నం నుంచి తిరుపతికి వెళ్ళేందుకు రైలుని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన రైల్వే ఉన్నతాధికారులు. నేటి రాత్రి నుండే ఈ సదుపాయాన్ని పునరుద్దరించిన రైల్వే అధికారులు.
ఈ సౌకర్యాన్ని ఎంతమంది ప్రయాణీకులు వినియోగించుకుంటారో తెలుసుకోడానికి ఈరోజు మరియు 9వ తేదీన ఈ రైలుని నడపబోతున్నారు. దీనిని బట్టి తిరుపతి రైలు సర్వీస్ ని కొనసాగించనున్నారు. నూతన భోగీలతో ఇప్పటికే మచిలీపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకున్న తిరుపతి వెళ్లే రైలు.
ఇటీవల గన్నవరం నుంచి ముంబయి నగరానికి ఫ్లైట్ వేయించిన ఎంపీ బాలశౌరి; నేడు మచిలీపట్నం - తిరుపతి, ఈనెల 11 నుంచి మచిలీపట్నం - విశాఖపట్నంకి రైలు సర్వీసులను పునరుద్దరించి ప్రజల మన్నలను అందుకుంటున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







