మచిలీపట్నం-తిరుపతి రైలు కు కసరత్తు: ఎంపీ బాలశౌరి
- August 07, 2024
అమరావతి: మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి మేరకు మచిలీపట్నం నుంచి తిరుపతికి వెళ్ళేందుకు రైలుని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన రైల్వే ఉన్నతాధికారులు. నేటి రాత్రి నుండే ఈ సదుపాయాన్ని పునరుద్దరించిన రైల్వే అధికారులు.
ఈ సౌకర్యాన్ని ఎంతమంది ప్రయాణీకులు వినియోగించుకుంటారో తెలుసుకోడానికి ఈరోజు మరియు 9వ తేదీన ఈ రైలుని నడపబోతున్నారు. దీనిని బట్టి తిరుపతి రైలు సర్వీస్ ని కొనసాగించనున్నారు. నూతన భోగీలతో ఇప్పటికే మచిలీపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకున్న తిరుపతి వెళ్లే రైలు.
ఇటీవల గన్నవరం నుంచి ముంబయి నగరానికి ఫ్లైట్ వేయించిన ఎంపీ బాలశౌరి; నేడు మచిలీపట్నం - తిరుపతి, ఈనెల 11 నుంచి మచిలీపట్నం - విశాఖపట్నంకి రైలు సర్వీసులను పునరుద్దరించి ప్రజల మన్నలను అందుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం









