RTA నోల్ కార్డ్.. కనీస టాప్-అప్ Dh50కి పెంపు
- August 17, 2024
దుబాయ్: ఇకపై మెట్రో స్టేషన్ల నోల్ కార్డ్ కోసం కనీస టాప్-అప్ Dh50గా నిర్ణయించారు. ఇది ఇంతకుముందు Dh20గా ఉండే. ఈ మేరకు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) శుక్రవారం Xలో పోస్ట్ చేసింది. అయితే, ఆన్లైన్లో తమ కార్డులను టాప్ అప్ చేసే ప్రయాణికులకు ఇది వర్తించదని పేర్కొంది. "ఆగస్టు 17నుండి మెట్రో స్టేషన్ టిక్కెట్ ఆఫీసులలో కనీస టాప్-అప్ AED 50కి పెరుగుతుంది" అని RTA పోస్ట్లో పేర్కొంది.
మెట్రో ట్రాన్సిట్ నెట్వర్క్లో రౌండ్ ట్రిప్ను కవర్ చేయడానికి ప్రయాణికులు వారి నోల్ కార్డ్లో 15 దిర్హామ్ల బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ప్రీపెయిడ్ స్మార్ట్ కార్డ్గా, దుబాయ్ మెట్రో, బస్సులు, ట్రామ్లు మరియు వాటర్బస్సులతో సహా దుబాయ్ అంతటా ప్రజా రవాణా కోసం చెల్లించడానికి నోల్ కార్డ్ ఉపయోగించబడుతుంది. టాక్సీ ఛార్జీలు, పార్కింగ్, దుబాయ్ పబ్లిక్ పార్క్లకు ప్రవేశం, ఎతిహాద్ మ్యూజియం, నగరం చుట్టూ ఉన్న 2,000 కంటే ఎక్కువ దుకాణాలు, రెస్టారెంట్లు మరియు స్టోర్లకు చెల్లించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు.
తాజా వార్తలు
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...









