ఒమన్లో మంకీ పాక్స్.. కీలక ప్రకటన..!
- August 18, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో మంకీ పాక్స్ కేసు నమోదు కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అధికారికంగా వచ్చే వార్తలను అనుసరించాలని పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 'మంకీ పాక్స్'ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన తర్వాత మంకీ పాక్స్ వైరస్కు సంబంధించిన పరిణామాలపై సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మరియు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్ గైడ్ లైన్స్ ను అనుసరిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యాధిని నిర్ధారించడానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలతో నిరంతర సమన్వయంతో పని చేస్తున్నట్టు తెలిపింది.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









