ఒమన్లో మంకీ పాక్స్.. కీలక ప్రకటన..!
- August 18, 2024
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో మంకీ పాక్స్ కేసు నమోదు కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. అధికారికంగా వచ్చే వార్తలను అనుసరించాలని పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 'మంకీ పాక్స్'ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన తర్వాత మంకీ పాక్స్ వైరస్కు సంబంధించిన పరిణామాలపై సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మరియు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సెంటర్ గైడ్ లైన్స్ ను అనుసరిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యాధిని నిర్ధారించడానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలతో నిరంతర సమన్వయంతో పని చేస్తున్నట్టు తెలిపింది.
తాజా వార్తలు
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!









