రెసిడెన్సీ ట్రాఫికింగ్, ఫోర్జరీ..ముఠా అరెస్ట్
- August 18, 2024
కువైట్: రెసిడెన్సీ ట్రాఫికింగ్, ఫోర్జరీ మరియు మానిప్యులేషన్లో పాల్గొన్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సిరియన్, ఈజిప్షియన్, ఆసియా జాతీయులతో సహా ఆరుగురు ప్రవాసుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్టు రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ జనరల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం..నిందితులు దేశంలో ఉన్న కార్మికుల రెసిడెన్సీ పర్మిట్లను కంపెనీకి బదిలీ చేస్తారని, డబ్బుకు బదులుగా వారికి డ్రైవింగ్ లైసెన్స్లను అందిస్తారని అధికారులు తెలిపారు ముఠా సభ్యులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మస్కట్లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







