రెసిడెన్సీ ట్రాఫికింగ్, ఫోర్జరీ..ముఠా అరెస్ట్
- August 18, 2024
కువైట్: రెసిడెన్సీ ట్రాఫికింగ్, ఫోర్జరీ మరియు మానిప్యులేషన్లో పాల్గొన్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సిరియన్, ఈజిప్షియన్, ఆసియా జాతీయులతో సహా ఆరుగురు ప్రవాసుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్టు రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ జనరల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం..నిందితులు దేశంలో ఉన్న కార్మికుల రెసిడెన్సీ పర్మిట్లను కంపెనీకి బదిలీ చేస్తారని, డబ్బుకు బదులుగా వారికి డ్రైవింగ్ లైసెన్స్లను అందిస్తారని అధికారులు తెలిపారు ముఠా సభ్యులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









