రెసిడెన్సీ ట్రాఫికింగ్, ఫోర్జరీ..ముఠా అరెస్ట్
- August 18, 2024
కువైట్: రెసిడెన్సీ ట్రాఫికింగ్, ఫోర్జరీ మరియు మానిప్యులేషన్లో పాల్గొన్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సిరియన్, ఈజిప్షియన్, ఆసియా జాతీయులతో సహా ఆరుగురు ప్రవాసుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్టు రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్స్ జనరల్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం..నిందితులు దేశంలో ఉన్న కార్మికుల రెసిడెన్సీ పర్మిట్లను కంపెనీకి బదిలీ చేస్తారని, డబ్బుకు బదులుగా వారికి డ్రైవింగ్ లైసెన్స్లను అందిస్తారని అధికారులు తెలిపారు ముఠా సభ్యులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బీసీసీఐ సంచలన నిర్ణయం..ఐపీఎల్ జట్లకు ప్రాక్టీస్ విషయంలో కొత్త రూల్స్
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!









