భారతదేశంలో బాల్య వివాహం చేసుకొన్న ఒమానీ వృద్ధుడు

- June 17, 2016 , by Maagulf
భారతదేశంలో బాల్య వివాహం చేసుకొన్న ఒమానీ వృద్ధుడు

తండ్రి ఆరోగ్యంపై కుమారుని ఆందోళన...తిరిగి తీసుకురావటానికి ఒమన్ అధికారులకు అభ్యర్దన మస్క్యాట్: 60 ఏళ్ల  ఒమానీ జాతీయుదు  2014 లో భారతదేశంకు వెళ్ళి  మైనార్టీ తీరని ఒక బాలికను  వివాహం చేసుకొనేందుకు  ప్రయత్నిస్తున్నడనే ఆరోపణలు వెలువడిన నేపధ్యంలో గత  రెండు సంవత్సరాల నుంచి  భారతదేశంలో చిక్కుకోపోయాడు. హైదరాబాద్ లో అరెస్టు కాబడిన రషీద్ అల్ మద్సరి  విచారణ ప్రారంభించాడానికి  మూడు నెలల ముందు నిర్బంధించారు. తర్వాత, అధికారులు అతనిని బెయిల్ మంజూరు చేసారు  కానీ భారతదేశంలో ' గృహ నిర్భంధం '  అరెస్టు కావడంతో ఆ వృద్ధుడు ఇంటికే పరిమితమైనాడు.అల్ మద్సరి  కుమారుడు, సలీం, తన తండ్రి ఒక చిన్నపిల్లతో వివాహం చేసుకోలేదని, ఆ అమ్మాయికు  20 సంవత్సరాల వయస్సు ఉందని రుజువు పత్రాలు అందించాడు.భారత అధికారులు ఎటువంటి  చర్యలు  లేకపోవడంతో విసుగు చెందిన సలీం ఒమానీ అధికారులను  మధ్యవర్తిత్వాన్ని నడపమని  కోరారు.ఒమాని అధికారులు ఒక న్యాయవాదితో వృద్దుని  సురక్షితంగా  విడుదల కోసం ఏర్పాటు చేసినప్పటకీ  కాని ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి చర్యలు చేపట్టడం జరిగలేదని కుమారుడు సలీం ఆందోళన చేస్తున్నాడు.  సలీం తన తండ్రి  గుండె సమస్యతో  బాధ పడుతున్నట్లు ఆరోగ్యం పూర్తిగా పాడైందని చెప్పారు. ఇదే ఏడాది ఏప్రిల్ లో, ఒక 42 ఏళ్ల ఒమానీ వ్యక్తి సైతం భారతదేశం లో ఒక చిన్నపిల్లతో  వివాహం కోసం భారతదేశం వచ్చి అరెస్టు కాబడినట్లు మీడియా నివేదికలో తెలిపారు. మనిషి నివేదిక అమ్మాయి అమ్మాయి కుటుంబం చెల్లించింది. ఆరుగురు  ఓమనియులు  గత మూడు సంవత్సరాలలో భారతదేశంకు  వచ్చి  మైనర్లను వివాహం చేసుకొనేందుకు  ప్రయత్నించడంతో అరెస్టు చేశా రు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com