కువైట్ లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..!
- August 19, 2024
కువైట్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో కువైట్లో పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కువైట్ పర్యటనను పూర్తి చేసిన తర్వాత, కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అల్-యాహ్యా, భారత మంత్రి నరేంద్ర మోదీ రాబోయే కువైట్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ క్రమంలో హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఖాలీద్ అల్-హమద్ అల్-సబా మరియు హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాలతో నిర్వహించిన సమావేశాలు విజయవంతమయ్యాయని భారత ఎంబసీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









