కువైట్ లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..!
- August 19, 2024
కువైట్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో కువైట్లో పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కువైట్ పర్యటనను పూర్తి చేసిన తర్వాత, కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అల్-యాహ్యా, భారత మంత్రి నరేంద్ర మోదీ రాబోయే కువైట్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ క్రమంలో హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఖాలీద్ అల్-హమద్ అల్-సబా మరియు హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాలతో నిర్వహించిన సమావేశాలు విజయవంతమయ్యాయని భారత ఎంబసీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







