సులైబియాలో కొత్త డిపోర్టేషన్ సెంటర్ ప్రారంభం
- August 20, 2024
కువైట్: సులైబియా ప్రాంతంలో డిపోర్టేషన్ కేంద్రాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. కేంద్రం క్రమంగా కార్యకలాపాలను ప్రారంభిస్తుందని, బహిష్కరణ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులను దశలవారీగా ఈ కేంద్రానకి తరలిస్తామని పేర్కొన్నారు. కొత్త భవనం మానవ హక్కుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉందని,ఉత్తమ సేవలను అందిస్తుందన్నారు. ఖైదీల హక్కులను పెంపొందించడం, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలను ఈ కేంద్రంలో అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







