సులైబియాలో కొత్త డిపోర్టేషన్ సెంటర్ ప్రారంభం
- August 20, 2024
కువైట్: సులైబియా ప్రాంతంలో డిపోర్టేషన్ కేంద్రాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. కేంద్రం క్రమంగా కార్యకలాపాలను ప్రారంభిస్తుందని, బహిష్కరణ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులను దశలవారీగా ఈ కేంద్రానకి తరలిస్తామని పేర్కొన్నారు. కొత్త భవనం మానవ హక్కుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉందని,ఉత్తమ సేవలను అందిస్తుందన్నారు. ఖైదీల హక్కులను పెంపొందించడం, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలను ఈ కేంద్రంలో అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..









