సులైబియాలో కొత్త డిపోర్టేషన్ సెంటర్ ప్రారంభం
- August 20, 2024
కువైట్: సులైబియా ప్రాంతంలో డిపోర్టేషన్ కేంద్రాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. కేంద్రం క్రమంగా కార్యకలాపాలను ప్రారంభిస్తుందని, బహిష్కరణ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులను దశలవారీగా ఈ కేంద్రానకి తరలిస్తామని పేర్కొన్నారు. కొత్త భవనం మానవ హక్కుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉందని,ఉత్తమ సేవలను అందిస్తుందన్నారు. ఖైదీల హక్కులను పెంపొందించడం, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలను ఈ కేంద్రంలో అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!