సిబిఐ కోర్టులో వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి పిటిషన్లు
- August 20, 2024
విజయవాడ: వ్యక్తిగత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంపి విజయసాయి రెడ్డిలు సిబిఐ కోర్టును ఆశ్రయించారు. వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో యూరప్ వెళ్లేందుకు అనుమతివ్వాలన్న విజయసాయిరెడ్డి పిటిషన్పై వాదనలు పూర్తి కాగా, ఈ నెల 30కి తీర్పును వాయిదా వేశారు. సెప్టెంబర్లో లండన్ వెళ్లేందుకు అనుమతివ్వాలన్న జగన్ పిటిషన్పై కౌంటరు దాఖలు చేసేందుకు సిబిఐ సమయం కోరడంతో తదుపరి విచారణను బుధవారానికి కోర్టు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు