దుబాయ్ లో పార్ట్టైమ్ జాబ్ స్కామ్.. నలుగురికి జైలు శిక్ష
- August 22, 2024
దుబాయ్ః పార్ట్ టైమ్ జాబ్ స్కామ్లో నలుగురు వ్యక్తులకు దుబాయ్లో మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ ప్రాసిక్యూషన్ నిర్వహించిన దర్యాప్తులో బాధిత మహిళ దృష్టిని ఆకర్షించడానికి ముఠా వాట్సాప్ ద్వారా నకిలీ ఉద్యోగ ప్రకటనను షేర్ చేసినట్టు తేలింది. వారు డబ్బు పంపమని, దానిని త్వరగా డబ్బు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ వారు దానిని తిరిగి ఇవ్వలేదని, బాధితురాలిని నమ్మించి మోసం చేశారని అధికారులు చెప్పారు. దుబాయ్లోని మిస్డిమీనర్ కోర్ట్ ఈ ముఠా మోసానికి పాల్పడినట్లు నిర్ధారించి వారిని బహిష్కరించడానికి జైలు శిక్ష విధించింది.సైబర్ స్కామర్ల బారిన పడొద్దని, అలాంటి ప్రకటనలకు స్పందించవద్దని అధికారులు తెలిపారు. అనుమానం ఉంటే నివాసితులు భద్రతా అధికారులను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









