ఖోర్ఫక్కన్లో మహిళల కోసం పాదచారుల వంతెన, బీచ్..!
- August 24, 2024
యూఏఈ: ఖోర్ఫక్కన్లోని అల్ బార్ది 6, అల్ బాతా ప్రాంతాలను కలిపేలా పాదచారుల వంతెనను ఏర్పాటు చేయాలని సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షార్జా పాలకుడు హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశించారు. దీనితో పాటు అల్ లు'లుయా ప్రాంతంలో మహిళల కోసం 500 మీటర్ల పొడవైన బీచ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. షార్జా బ్రాడ్కాస్టింగ్ అథారిటీ (SBA)లో ప్రసారమయ్యే 'డైరెక్ట్ లైన్' కార్యక్రమంలో మహ్మద్ అల్ రైసీతో ఫోన్ కాల్ సందర్భంగా షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (SRTA) ఛైర్మన్ ఇంజనీర్ యూసఫ్ అల్ ఒత్మ్నీ ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే ఆయా ప్రాంతంలో మహిళా వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తోంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









