ఖోర్ఫక్కన్లో మహిళల కోసం పాదచారుల వంతెన, బీచ్..!
- August 24, 2024
యూఏఈ: ఖోర్ఫక్కన్లోని అల్ బార్ది 6, అల్ బాతా ప్రాంతాలను కలిపేలా పాదచారుల వంతెనను ఏర్పాటు చేయాలని సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షార్జా పాలకుడు హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశించారు. దీనితో పాటు అల్ లు'లుయా ప్రాంతంలో మహిళల కోసం 500 మీటర్ల పొడవైన బీచ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. షార్జా బ్రాడ్కాస్టింగ్ అథారిటీ (SBA)లో ప్రసారమయ్యే 'డైరెక్ట్ లైన్' కార్యక్రమంలో మహ్మద్ అల్ రైసీతో ఫోన్ కాల్ సందర్భంగా షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (SRTA) ఛైర్మన్ ఇంజనీర్ యూసఫ్ అల్ ఒత్మ్నీ ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే ఆయా ప్రాంతంలో మహిళా వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తోంది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









