ఖోర్ఫక్కన్లో మహిళల కోసం పాదచారుల వంతెన, బీచ్..!
- August 24, 2024
యూఏఈ: ఖోర్ఫక్కన్లోని అల్ బార్ది 6, అల్ బాతా ప్రాంతాలను కలిపేలా పాదచారుల వంతెనను ఏర్పాటు చేయాలని సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షార్జా పాలకుడు హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశించారు. దీనితో పాటు అల్ లు'లుయా ప్రాంతంలో మహిళల కోసం 500 మీటర్ల పొడవైన బీచ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. షార్జా బ్రాడ్కాస్టింగ్ అథారిటీ (SBA)లో ప్రసారమయ్యే 'డైరెక్ట్ లైన్' కార్యక్రమంలో మహ్మద్ అల్ రైసీతో ఫోన్ కాల్ సందర్భంగా షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (SRTA) ఛైర్మన్ ఇంజనీర్ యూసఫ్ అల్ ఒత్మ్నీ ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే ఆయా ప్రాంతంలో మహిళా వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష