వన్ మిలియన్ దాటిన వాటర్ బాటిల్స్, ఐస్క్రీమ్ల పంపిణీ..!
- August 24, 2024
దుబాయ్: మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఫౌండేషన్ మద్దతుతో యూఏఈ వాటర్ ఎయిడ్ ఫౌండేషన్, ఎమిరేట్స్ ఫుడ్ బ్యాంక్ సహకారంతో ఫెర్జాన్ దుబాయ్ ప్రారంభించిన "అల్ ఫరీజ్ ఫ్రిజ్" మానవతా కమ్యూనిటీ చొరవలో భాగంగా పంపిణీ ఒక మిలియన్ దాటింది. వీధులలో కార్మికులు, నిర్మాణ, వ్యవసాయ కార్మికులు, డెలివరీ డ్రైవర్లకు వేసవి వేడి ప్రభావాలను తగ్గించడానికి ఈ చొరవలో భాగంగా చల్లని నీరు, జ్యూస్లు, ఐస్క్రీములు పంపిణీ చేసినట్టు మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్లో సస్టైనబిలిటీ అండ్ పార్ట్నర్షిప్స్ డైరెక్టర్ ఇబ్రహీం అల్ బలూషి చెప్పారు. కీలక పాత్ర పోషించిన వాలంటీర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు