'జక్కన్న' టీజర్ పై ఓ లుక్కేయండి
- June 17, 2016
కృష్ణాష్టమి చిత్రం తర్వాత సునీల్ చేస్తున్న తాజా ప్రాజెక్ట్ 'జక్కన్న'. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కథానాయికగా మన్నారా చోప్రా నటిస్తోంది. సుదర్శన్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య సునీల్ కు సరైన హిట్స్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని చాలా ప్రస్టేజీయస్ గా తీసుకొని పూర్తి చేస్తాడు సునీల్. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఈ చిత్ర పోస్టర్స్ మూవీపై భారీ అంచనాలు పెంచడంతో టీజర్ ని కూడా అదే రేంజ్ లో రెడీ చేసారు. తాజాగా జక్కన్న చిత్ర టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. సునీల్ మార్క్ కామెడీని కలిపి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.
త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









