సెంట్రల్ బ్యాంక్ గవర్నర్తో భారత రాయబారి భేటీ
- August 26, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ గవర్నర్ హెచ్ఈ బాసిల్ అల్ హరూన్ను కలిశారు. ఇరు దేశాల మధ్య ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై భారత రాయబారి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ చర్చించారు. ఈ సందర్భంగా వారు పలు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు