నకిలీ రెసిడెన్సీ.. ముగ్గురు సభ్యుల ముఠా అరెస్టు
- August 27, 2024
కువైట్: నకిలీ రెసిడెన్సీ, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను అంతర్గత మంత్రిత్వ శాఖ అరెస్టు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటీరియర్ మినిస్ట్రీ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ ప్రకారం.. గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ముసుగులో రెసిడెన్సీలను విక్రయించే, నకిలీ చేసే పథకంలో పాల్గొన్న కువైట్, ఈజిప్షియన్, లెబనీస్ జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను దర్యాప్తు బృందాలు అరెస్ట్ చేశాయి. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు