నకిలీ రెసిడెన్సీ.. ముగ్గురు సభ్యుల ముఠా అరెస్టు
- August 27, 2024
కువైట్: నకిలీ రెసిడెన్సీ, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను అంతర్గత మంత్రిత్వ శాఖ అరెస్టు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటీరియర్ మినిస్ట్రీ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ ప్రకారం.. గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ముసుగులో రెసిడెన్సీలను విక్రయించే, నకిలీ చేసే పథకంలో పాల్గొన్న కువైట్, ఈజిప్షియన్, లెబనీస్ జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను దర్యాప్తు బృందాలు అరెస్ట్ చేశాయి. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









