నకిలీ రెసిడెన్సీ.. ముగ్గురు సభ్యుల ముఠా అరెస్టు
- August 27, 2024
కువైట్: నకిలీ రెసిడెన్సీ, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను అంతర్గత మంత్రిత్వ శాఖ అరెస్టు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటీరియర్ మినిస్ట్రీ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ ప్రకారం.. గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ముసుగులో రెసిడెన్సీలను విక్రయించే, నకిలీ చేసే పథకంలో పాల్గొన్న కువైట్, ఈజిప్షియన్, లెబనీస్ జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను దర్యాప్తు బృందాలు అరెస్ట్ చేశాయి. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









