సలాలాలో ముగిసిన ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్
- August 28, 2024
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం (MHT) ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్' ఆగస్టు 26న ముగిసింది.2024 ధోఫర్ ఖరీఫ్ సీజన్ కార్యకలాపాలకు అనుగుణంగా సలాలాలోని విలాయత్లోని అల్ హఫ్ఫా బీచ్లో ఆగస్టు 22 నుండి 26 వరకు ఫెస్టివల్ జరిగింది.ఐదు రోజుల పాటు జరిగిన ఫెస్టివల్ సందర్భంగా విభిన్న కార్యకలాపాలు నిర్వహించారు. దీనికి సుల్తానేట్ ఆఫ్ ఒమన్ తోపాటు విదేశాల నుంచి 50వేలకుపైగా సందర్శకులు హాజరయ్యారు. ఈ ఈవెంట్లలో లుల్వా అల్తానాక్, నాదర్ అల్ ఐసరీ, అహ్మద్ అల్ సాదీ, మహ్మద్ ఇస్సా, ఫైసల్ సజూర్, ఉమ్మ్ ఐమాన్ మరియు ఖులూద్ వంటి అత్యంత నైపుణ్యం కలిగిన ఒమానీ మరియు GCC చెఫ్లచే అనేక రకాల వంట ప్రదర్శనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







