సలాలాలో ముగిసిన ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్
- August 28, 2024
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం (MHT) ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్' ఆగస్టు 26న ముగిసింది.2024 ధోఫర్ ఖరీఫ్ సీజన్ కార్యకలాపాలకు అనుగుణంగా సలాలాలోని విలాయత్లోని అల్ హఫ్ఫా బీచ్లో ఆగస్టు 22 నుండి 26 వరకు ఫెస్టివల్ జరిగింది.ఐదు రోజుల పాటు జరిగిన ఫెస్టివల్ సందర్భంగా విభిన్న కార్యకలాపాలు నిర్వహించారు. దీనికి సుల్తానేట్ ఆఫ్ ఒమన్ తోపాటు విదేశాల నుంచి 50వేలకుపైగా సందర్శకులు హాజరయ్యారు. ఈ ఈవెంట్లలో లుల్వా అల్తానాక్, నాదర్ అల్ ఐసరీ, అహ్మద్ అల్ సాదీ, మహ్మద్ ఇస్సా, ఫైసల్ సజూర్, ఉమ్మ్ ఐమాన్ మరియు ఖులూద్ వంటి అత్యంత నైపుణ్యం కలిగిన ఒమానీ మరియు GCC చెఫ్లచే అనేక రకాల వంట ప్రదర్శనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









