సలాలాలో ముగిసిన ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్
- August 28, 2024
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం (MHT) ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్' ఆగస్టు 26న ముగిసింది.2024 ధోఫర్ ఖరీఫ్ సీజన్ కార్యకలాపాలకు అనుగుణంగా సలాలాలోని విలాయత్లోని అల్ హఫ్ఫా బీచ్లో ఆగస్టు 22 నుండి 26 వరకు ఫెస్టివల్ జరిగింది.ఐదు రోజుల పాటు జరిగిన ఫెస్టివల్ సందర్భంగా విభిన్న కార్యకలాపాలు నిర్వహించారు. దీనికి సుల్తానేట్ ఆఫ్ ఒమన్ తోపాటు విదేశాల నుంచి 50వేలకుపైగా సందర్శకులు హాజరయ్యారు. ఈ ఈవెంట్లలో లుల్వా అల్తానాక్, నాదర్ అల్ ఐసరీ, అహ్మద్ అల్ సాదీ, మహ్మద్ ఇస్సా, ఫైసల్ సజూర్, ఉమ్మ్ ఐమాన్ మరియు ఖులూద్ వంటి అత్యంత నైపుణ్యం కలిగిన ఒమానీ మరియు GCC చెఫ్లచే అనేక రకాల వంట ప్రదర్శనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







