హైవేపై వాహనం బోల్తా.. విద్యార్థి మృతి, 11 మందికి గాయాలు
- August 28, 2024
దుబాయ్: దుబాయ్ హైవేపై వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. కారు ఇనుప అడ్డుగోడను ఢీకొని హట్టా-లహబాబ్ రోడ్డు పక్కన ఉన్న ఇసుక ప్రాంతంలో బోల్తా పడింది. ప్రమాదం సమయంలో వాహనంలో 12 మంది విద్యార్థులున్నారు. "ప్రాథమిక విచారణలో అతివేగం, అజాగ్రత్త మరియు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఒక విద్యార్థి మరణించాడు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు." మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. దుబాయ్ పోలీస్ తాత్కాలిక కమాండర్-ఇన్-చీఫ్, మేజర్-జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సూరి.. తమ పిల్లలను సురక్షితంగా పాఠశాలలకు మరియు తిరిగి వచ్చేలా చూసుకోవాలని తల్లిదండ్రులను కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







