హైవేపై వాహనం బోల్తా.. విద్యార్థి మృతి, 11 మందికి గాయాలు
- August 28, 2024
దుబాయ్: దుబాయ్ హైవేపై వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. కారు ఇనుప అడ్డుగోడను ఢీకొని హట్టా-లహబాబ్ రోడ్డు పక్కన ఉన్న ఇసుక ప్రాంతంలో బోల్తా పడింది. ప్రమాదం సమయంలో వాహనంలో 12 మంది విద్యార్థులున్నారు. "ప్రాథమిక విచారణలో అతివేగం, అజాగ్రత్త మరియు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఒక విద్యార్థి మరణించాడు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు." మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. దుబాయ్ పోలీస్ తాత్కాలిక కమాండర్-ఇన్-చీఫ్, మేజర్-జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సూరి.. తమ పిల్లలను సురక్షితంగా పాఠశాలలకు మరియు తిరిగి వచ్చేలా చూసుకోవాలని తల్లిదండ్రులను కోరారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







