ఇజ్రాయెల్ మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టిన బహ్రెయిన్
- August 28, 2024
మనామా: అల్ అక్సా మసీదులో ప్రార్థనా మందిరం ఏర్పాటుకు సంబంధించి ఇజ్రాయెల్ మంత్రి అల్ అక్సా సినాగోగ్ చేసిన ప్రకటనలను బహ్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రకటనలు అంతర్జాతీయ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమే కాకుండా మతపరమైన శత్రుత్వం, ద్వేషానికి ప్రమాదకరమైనదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.జెరూసలేం ప్రస్తుత చట్టపరమైన, చారిత్రక మరియు మతపరమైన హోదాను గౌరవించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ముస్లిం మనోభావాలను రెచ్చగొట్టే మరియు భద్రత , స్థిరత్వానికి ముప్పు కలిగించే ఏవైనా రెచ్చగొట్టే చర్యలను నిలిపివేయాలని కోరింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







