కొరియా, ఇండియా దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాలు..ఖతార్
- August 28, 2024
దోహా: రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇండియా నుండి దిగుమతి చేసుకొనే కొన్ని రకాల ఆటోమోటివ్ బ్యాటరీల దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ సుంకాలు విధిస్తూ ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి (MOCI) షేక్ మహ్మద్ బిన్ హమద్ బిన్ ఖాసిమ్ అల్-థానీ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ ఉత్పత్తుల పోటీతత్వానికి మద్దతు ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
కొరియా నుండి 35 నుండి 115 ఆంపియర్ల వరకు కెపాసిటీ కలిగిన ఎలక్ట్రికల్ స్టోరేజ్ కేటగిరీ (ఆటోమోటివ్ బ్యాటరీలు) దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ డ్యూటీలను విధిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇండియా ఎగుమతి చేయబడిన 32 నుండి 225 ఆంపియర్ల వరకు సామర్థ్యం కలిగిన ఎలక్ట్రికల్ స్టోరేజీ కేటగిరీ (ఆటోమోటివ్ బ్యాటరీలు) దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ సుంకాలు విధిస్తూ 2024 నంబర్ 22న మంత్రి నిర్ణయాన్ని జారీ చేశారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు