ఉపాధ్యాయుల జీతాలు, సౌకర్యాల అప్గ్రేడ్..ఫీజుల పెంపు..!
- August 28, 2024
యూఏఈ: ఈ సంవత్సరం ప్రారంభంలో పాఠశాలలు ప్రవేశపెట్టిన ఫీజుల పెంపుతో వివిధ మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ కు ఉపయోగించినట్లు స్కూల్ మేనేజ్ మెంట్స్ తెలిపాయి. స్కూళ్లలో మెరుగైన ICT, క్రీడలు, వినోద సౌకర్యాలతో పాటు స్మార్ట్ క్లాస్రూమ్లు, లాబొరేటరీలు, లైబ్రరీలు మరియు రిసోర్స్ సెంటర్లు విద్యార్థుల మెరుగుదలలలో ఉన్నాయి.
అమిటీ స్కూల్ దుబాయ్ ప్రిన్సిపాల్ సంగీతా చిమా మాట్లాడుతూ.. ఫీజుల పెంపుతో వచ్చిన మొత్తాన్ని పాఠశాల సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించినట్లు తెలిపింది. ఈ సంవత్సరం మేము గ్రేడ్ 10 విద్యార్థుల కోసం కొత్తగా అమర్చిన IT ప్రయోగశాలను ఏర్పాటు చేశామంది.
దుబాయ్లోని ప్రైవేట్ పాఠశాలలు తాజా నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (కెహెచ్డిఎ) వార్షిక తనిఖీలలో.. స్కూల్స్ ఎలా రాణించాయనే ఆధారంగా ఈ సంవత్సరం ఫీజులను 5.2 శాతం వరకు పెంచడానికి అనుమతించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







