ఉపాధ్యాయుల జీతాలు, సౌకర్యాల అప్గ్రేడ్..ఫీజుల పెంపు..!
- August 28, 2024
యూఏఈ: ఈ సంవత్సరం ప్రారంభంలో పాఠశాలలు ప్రవేశపెట్టిన ఫీజుల పెంపుతో వివిధ మౌలిక సదుపాయాల అప్ గ్రేడ్ కు ఉపయోగించినట్లు స్కూల్ మేనేజ్ మెంట్స్ తెలిపాయి. స్కూళ్లలో మెరుగైన ICT, క్రీడలు, వినోద సౌకర్యాలతో పాటు స్మార్ట్ క్లాస్రూమ్లు, లాబొరేటరీలు, లైబ్రరీలు మరియు రిసోర్స్ సెంటర్లు విద్యార్థుల మెరుగుదలలలో ఉన్నాయి.
అమిటీ స్కూల్ దుబాయ్ ప్రిన్సిపాల్ సంగీతా చిమా మాట్లాడుతూ.. ఫీజుల పెంపుతో వచ్చిన మొత్తాన్ని పాఠశాల సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించినట్లు తెలిపింది. ఈ సంవత్సరం మేము గ్రేడ్ 10 విద్యార్థుల కోసం కొత్తగా అమర్చిన IT ప్రయోగశాలను ఏర్పాటు చేశామంది.
దుబాయ్లోని ప్రైవేట్ పాఠశాలలు తాజా నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (కెహెచ్డిఎ) వార్షిక తనిఖీలలో.. స్కూల్స్ ఎలా రాణించాయనే ఆధారంగా ఈ సంవత్సరం ఫీజులను 5.2 శాతం వరకు పెంచడానికి అనుమతించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









