ఒమన్లో కేరళ వ్యక్తి హత్య: ఆరుగురి అరెస్ట్
- June 18, 2016
ఓ దొంగతనాన్ని ఎదుర్కొనే క్రమంలో కేరళకు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జాన్ ఫిలిప్ అనే ఫ్యూయల్ స్టేషన్ ఎంప్లాయీని మృతుడిగా రాయల్ ఒమన్ పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి దుండగులు 4000 నుంచి 5000 ఒమన్ రియాల్స్ దోచుకున్నట్లుగా వివరించిన పోలీసులు, కేసు విచారణ జరుగుతోందని చెప్పారు. సిసిటివి కెమెరాల్ని దుండగులు ధ్వంసం చేశారు. ఫిలిప్ 13 ఏళ్ళుగా ఒమన్లో పనిచేస్తన్నాడు. ఆయనకు భార్య బిను, ఇద్దరు చిన్నారుల ఉన్నారు. ఫిలిప్ బంధువులు కేరళ ప్రభుత్వాన్ని, అలాగే భారత ప్రభుత్వాన్ని సంప్రదించి వివరాల్ని తెలుసుకుంటున్నారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!









