ఒమన్లో కేరళ వ్యక్తి హత్య: ఆరుగురి అరెస్ట్
- June 18, 2016
ఓ దొంగతనాన్ని ఎదుర్కొనే క్రమంలో కేరళకు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జాన్ ఫిలిప్ అనే ఫ్యూయల్ స్టేషన్ ఎంప్లాయీని మృతుడిగా రాయల్ ఒమన్ పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి దుండగులు 4000 నుంచి 5000 ఒమన్ రియాల్స్ దోచుకున్నట్లుగా వివరించిన పోలీసులు, కేసు విచారణ జరుగుతోందని చెప్పారు. సిసిటివి కెమెరాల్ని దుండగులు ధ్వంసం చేశారు. ఫిలిప్ 13 ఏళ్ళుగా ఒమన్లో పనిచేస్తన్నాడు. ఆయనకు భార్య బిను, ఇద్దరు చిన్నారుల ఉన్నారు. ఫిలిప్ బంధువులు కేరళ ప్రభుత్వాన్ని, అలాగే భారత ప్రభుత్వాన్ని సంప్రదించి వివరాల్ని తెలుసుకుంటున్నారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







